వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ కు భారీ ఊరట

-

వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ కు భారీ ఊరట లభించింది. వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ కి బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో రిమాండ్ లో ఉన్నారు వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్.

Former Bapatla MP Nandigam Suresh arrested

నందిగామ సురేష్ తో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస్ రెడ్డి కి కూడా బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. దీంతో ఇవాళ జైలు నుంచి నందిగామ సురేష్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. గత నెలలో వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ అరెస్ట్‌ అయ్యారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో గత నెలలో వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ అరెస్ట్‌ అయ్యారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ అరెస్ట్‌ కావడంతోనే.. వెంటనే బెంగళూరు నుంచి నేరుగా గుంటూరు జైలు కు వచ్చి… వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను పరామర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news