పిఠాపురం ప్రజలకు పవన్‌ కళ్యాణ్‌ తీపికబురు..ఏకంగా21 మందితో !

-

పిఠాపురం ప్రజలకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీపికబురు చెప్పారు. కాకినాడ పిఠాపురంలో సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌. 21 మంది జిల్లా స్థాయి అధికారులు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌.

Andhra Pradesh Deputy CM Pawan Kalyan focused on solving problems in Kakinada Pithapuram

పిఠా పురం నియోజకవర్గంలో 52 గ్రామాలు,రెండు మున్సిపాలిటీ లలో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచనలు చేశారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌. ఇక అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కడపలో ల్యాండ్‌ కొనుగోలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో మైసూర వారి పల్లెకు మహర్దశ పట్టింది. డిప్యూటీ సీఎం సొంత నిధులతో పాఠశాలకు ప్లే గ్రౌండ్ దానం చేశారు. తన సొంత ఖర్చులతో 60 లక్షలు ఖర్చు చేసి 97 సెంట్లు స్థలాన్ని కొనుగోలు చేసి పంచాయితీ కార్యాలయానికి దానం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news