Pawan Kalyan

లోకేష్ భయంతోనే ఢిల్లీకి పరిగెత్తాడు: బైరెడ్డి సిద్దార్థరెడ్డి

రాజకీయాలలో బాగా పండిపోయిన సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు ఇటీవల స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈయన బయటకు రాడు, రాలేదని వైసీపీ నేతలు.. లేదు త్వరలోనే ఈ కేసులో చంరబాబు ప్రమేయం ఏమీ లేదని తీర్పు వస్తుందని టీడీపీ నేతలు పరస్పర వ్యాఖ్యలు...

JUST IN :గల్ఫ్ దేశాల కన్వీనర్ లను ప్రకటించిన పవన్ కళ్యాణ్… !

ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీని స్థాపించి వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారాలన్న తాపత్రయంతో కష్టపడుతున్న తెలంగాణ బిడ్డ పవన్ కళ్యాణ్. ఇటీవలే చంద్రబాబు అరెస్ట్ అయ్యాక, వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన పోటీ చేస్తుంది అని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఆ తరువాత మళ్ళీ కనబడింది లేదు.. తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటనతో...

విద్యార్థిని దారుణ హత్యకు గురైతే స్పందించలేదు : పవన్‌

జనసేప పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఆడబిడ్డల అదృశ్యం గురించి మాట్లాడగానే హాహాకారాలు చేసిన పాలకపక్షం, మహిళా కమిషన్ రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. 'ఆడబిడ్డలపై సాగుతున్న దురాగతాల గురించి స్పందించాల్సిన బాధ్యత లేదా?'...

మెజార్టీ సీట్లు సాధిస్తే పవనే సీఎం : నాగబాబు

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తులు, గతంలో టీడీపీతో ఎదురైన అనుభవాలను పార్టీ కార్యకర్తలతో పంచుకున్న నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తులో భాగంగా అత్యధిక స్థానాల్లో జనసేన పార్టీ విజయం సాధిస్తే పవన్ కల్యాణ్ సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు....

టీడీపీకి పవన్ కళ్యాణ్ దిక్కా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉంది అని చెప్పాలి. దాదాపుగా నలభై సంవత్సరాల పాటు టీడీపీని వెనకుండి నడిపించిన నేత సీనియర్ రాజకీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గత రెండు వారాలుగా స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న సంగతి...

టాలీవుడ్ లో అక్కినేని నాగేశ్వరరావుది ప్రత్యేక అధ్యాయం – పవన్ కళ్యాణ్

      మరపురాని పాత్రలతో ప్రేక్షక హృదయాల్లో నిలిచిన నట సామ్రాట్....తెలుగు చలన చిత్ర చరిత్రలో దివంగత అక్కినేని నాగేశ్వరరావుది ప్రత్యేక అధ్యాయం అని పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సాత్వికాభినయంతో నాగేశ్వర రావు పోషించిన విభిన్నమైన పాత్రలను సినీ ప్రియులు ఎప్పుడూ గుర్తు చేసుకొంటూనే ఉంటారు....ఆ మహా నటుడి శత జయంతి వేడుకలు నేడు...

ఆ 40 సీట్లే ‘కీ’..టీడీపీ-జనసేన ఫోకస్.!

టిడిపి-జనసేన పొత్తు ప్రకటించిన దగ్గర నుండి రాష్ట్రం మొత్తం పొత్తులో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు అనే విషయం పైన చర్చ నడుస్తోంది. టిడిపి వారు జనసేనకి 35 నుంచి 40 ఎమ్మెల్యే స్థానాలు, 3 నుంచి 5 ఎంపి స్థానాలు ఇవ్వాలని యోజనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2014 ఎన్నికలలో జనసేన...

వారాహి వాహనంలో జనసేన వినాయకుడు..వీడియో వైరల్

Janasena : మొన్న సోమవారం రోజున దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ నేపథ్యంలోనే భక్తులందరూ గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసి ఘనంగా పూజలు నిర్వహించారు. ముంబై, గుజరాత్ మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున గణపతులు కొలువుదీరాయి. ఇక కొన్నిచోట్ల గణపతులను వివిధ ఆకారాలలో ఏర్పాటు...

చంద్రబాబు నుంచి పవన్‌కు రూ.1500 కోట్లు తీసుకున్నారు : KA పాల్

చంద్రబాబు నుంచి పవన్‌కు రూ.1500 కోట్లు తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు KA పాల్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రవాక్యాలు చేశారు. 'పవన్ ప్యాకేజీ స్టార్. రూ.1500 కోట్లు చంద్రబాబు నుంచి ముట్టాయి. దుబాయ్, హాంకాంగ్, సింగపూర్ లో ట్రాన్స్ఫర్ అయ్యాయి. 25 సీట్లకే పరిమితం...

పవన్.. చంద్రబాబు సంక నాకు – మంత్రి జోగి

పవన్ కళ్యాణ్ పై మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సంక నాకాలంటూ పవన్‌ కళ్యాణ్‌ పై విరుచుకుపడ్డారు. పిచ్చోడికి పెళ్ళి కుదిరిందని...పిచ్చోడికి మళ్ళీ పెళ్ళి అంటూ ఆగ్రహించారు. చంద్రబాబుతో ములాఖత్ అయిన తరువాత లగ్నం అయ్యిందని..ముఖ్యమంత్రిని ఉద్దేశించి నీ స్థాయి ఎంత, నీ బతుకెంత అని మాట్లాడాడని ఫైర్‌ అయ్యారు. ఐదు...
- Advertisement -

Latest News

WORLD CUP WARM UP: కివీస్ తో పాకిస్తాన్ “ఢీ”… బరిలోకి విలియమ్సన్ !

రేపు హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన వన్ డే వరల్డ్ కప్ లోని మొదటి వార్మ్ అప్ మ్యాచ్ భారత్ కాలమానము...
- Advertisement -

“రేపు కర్ణాటక బంద్”… 144 సెక్షన్ అమలు !

గత కొంతకాలంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్యన కావేరి జలాల మధ్యన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. కానీ వీటిని పరిష్కరించే నాయకుడు రెండు రాష్ట్రాల్లో లేనట్లున్నారు. ఇక కర్ణాటకలో కావేరి జలాలు...

అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన సౌత్ ఆఫ్రికా మహిళల కెప్టెన్ !

సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ మహిళల మధ్యన జరుగుతున్న మూడు మ్యాటిక్ ల వన్ డే సిరీస్ లో సఫారీలు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను దక్కించుకున్నారు. మొదట టాస్...

లోకేష్ భయంతోనే ఢిల్లీకి పరిగెత్తాడు: బైరెడ్డి సిద్దార్థరెడ్డి

రాజకీయాలలో బాగా పండిపోయిన సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు ఇటీవల స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈయన బయటకు రాడు, రాలేదని వైసీపీ...

కేసీఆర్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన BRS కీలక నేతలు!

తెలంగాణాలో రోజు రోజుకి కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండడంతో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయన్నది ఎవ్వరూ ఊహించలేకపొతున్నారు. ఎందుకంటే... ఇప్పుడు కేసీఆర్ కు...