కిన్నెర మొగిలయ్య కాంపౌండ్ వాల్ కూల్చివేత !

-

కిన్నెర మొగిలయ్య కు ఊహించని షాక్‌ తగిలింది. కిన్నెర మొగిలయ్య కాంపౌండ్ వాల్ కూల్చివేశారు అగంతకులు. ఈ సంఘటన గురువారం చోటు చేసుకోగా.. శుక్ర వారం వెలుగులోకి వచ్చింది. పద్మ శ్రీ కిన్నెర మొగిలయ్యకు…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలం ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే.. పద్మ శ్రీ కిన్నెర మొగిలయ్యకు…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలం లో నిర్మించిన కాంపౌండ్ వాల్ ను కూల్చివేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ సంఘటన ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది. అయితే… పద్మ శ్రీ కిన్నెర మొగిలయ్య కాంపౌండ్ వాల్ కూల్చివేసిన సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news