శబరిమల వెళ్లే భక్తులకు.. అదిరిపోయే శుభవార్త

-

Sabarimala temple: శబరిమల వెళ్లే భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేరళ సర్కార్. దర్శనాలపై తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆన్లైన్ లో బుకింగ్ చేసుకొని భక్తులు కూడా అయ్యప్ప దర్శనం చేసుకోవచ్చని ముఖ్యమంత్రి పినరై విజయన్ సర్కార్ తాజా గా అధికారిక ప్రకటన చేసింది. వర్చువల్ బుకింగ్ పై విపక్షా లు అలాగే భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.

The Kerala government has given good news to the devotees going to Sabarimala

అయితే విపక్షాలు అటు అయ్యప్ప భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వచ్చిన నేపథ్యంలో…. ప్రభుత్వ పెద్దలతో చర్చించిన అనంతరం కేరళ సర్కార్ ఈ నిర్ణయాన్ని ప్రకటన చేసింది. రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా వచ్చిన వారికి కూడా దర్శన భాగ్యం కలిగేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు దాడి చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news