యాదాద్రి భువనగిరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం..!

-

యాదాద్రి భువనగిరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో రెండు రోజుల క్రితం కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్థారణ అయింది. ఈ తరుణంలోనే… యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటన చేశారు. పోలీస్ పికెట్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అధికారులు.

Yadadri Bhuvanagiri district bird flu chaos

కిలో మీటర్ పరిధిలో ఉన్న నాటు కోళ్లు, బాయిలర్ కోళ్లను చంపేస్తున్నారు అధికారులు. 3 నెలల వరకు గ్రామంలో కోళ్ల పెంపకాలు చేయకూడదని అధికారులు సూచనలు చేశారు అధికారులు. దీంతో… యాదాద్రి భువనగిరి జిల్లాలో బర్డ్ ఫ్లూతో భయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news