ప్రకాశంలో రెండు లారీలు ఢీ.. ఆరుగురు మృతి..!

-

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి.. ఏకంగా ఆరుగురు మృతి చెందారు. ఈ సంహానా వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కొప్పోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Two lorries collide in Prakasam six dead

ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. రెండు లారీల డ్రైవర్లు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. ఇక రెండు లారీలు ఢీకొనడంతో ఈ ప్రమాదం దగ్గరకి పోలీసులు చేరుకున్నారు. ఈ సంఘనటపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

https://twitter.com/bigtvtelugu/status/1918847624918233097

 

  • ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..!
  • ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కొప్పోలు వద్ద జరిగిన ప్రమాదం
  • రెండు లారీలు ఢీకొనడంతో ప్రమాదం
  • ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం

Read more RELATED
Recommended to you

Latest news