ఛత్తీస్గడ్ లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ భారీ ఎన్కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు హతం అయ్యారు. ఛత్తీస్గడ్-బీజాపూర్ పీడియా అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ అయ్యారు. .బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.