BREAKING: వైఎస్సార్‌ జిల్లా పాదాచారులపై సీమరాజా దాడి !

-

BIG BREAKING : వైఎస్సార్‌ జిల్లా పాదాచారులపై సీమరాజా దాడి చేసినట్లు వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కారు హారన్‌ కొడితే తొలగలేదని ఇష్టారీతిన చితకబాదాడని బాధితులు వెల్లడించనినట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న రాత్రి చిట్వేలి మండలం గొల్లపల్లిలో ఈ ఘటన జరిగినదని వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Seemaraja attacks on YSR district pedestrians
Seemaraja attacks on YSR district pedestrians

ముగ్గురు యువకులపై దాడికి దిగిన సీమరాజా, మరికొందరు.. పూర్తిగా మద్యం సేవించి తమపై దాడి చేశారన్న బాధితుల వీడియో బాటకు వచ్చింది. దాడి చేసిన అనంతరం పాదాచారులను నేరుగా పోలీసు స్టేషన్‌కు సీమరాజా తీసుకెళ్లారని సమాచారం అందుతోంది. అటు పోలీసు స్టేషన్లోనూ బాధితులపై దాడి జరిగిందని వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సంఘటన లో ఎంత మేరకు నిజం ఉందొ తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news