మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి, సాక్షి ఛానల్ కు బిగ్ షాక్ తగిలింది. మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి, సాక్షి ఛానల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. అమరావతి మహిళలను కించపరిచేలా సాక్షి కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటన చేశారు.

జగన్, భారతి, సాక్షి ఛానల్ పై చర్యలు తీసుకోవాలని సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది మంత్రి సంధ్యారాణి.