నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీష్ రావు

-

నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీష్ రావు వెళ్లనున్నారు. తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ ఉదయం 11 గంటలకు.. బి ఆర్ కే భవన్ లో విచారణ ఎదుర్కొంటారు. ఈ సందర్భంగా కాళేశ్వరం పై ఏర్పాటు అయిన పి సి ఘోష్ కమిషన్… హరీష్ రావు ను విచారణ చేయనుంది.

Harish Rao to appear before Kaleshwaram Commission today
Harish Rao to appear before Kaleshwaram Commission today

 

ఈ సందర్భంగా కాలేశ్వరం ప్రాజెక్టు పైన బ్యారేజీలు ఎందుకు కట్టాల్సి వచ్చింది… ఖర్చు ఎందుకు అతిగా అయింది? అనే విషయాలపై ప్రశ్నించనున్నారు. ఇప్పటికీ ఈటెల రాజేందర్ ను కూడా ఈ కేసులో విచారణ చేసింది ఈ కమిషన్. ఇక ఇవాళ హరీష్ రావును కూడా విచారణ చేయబోతున్నారు. హరీష్ రావు ను విచారణ చేసిన తర్వాత తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును విచారణ చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news