ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ జరుగనుంది. ఈ సందర్బంగా బనకచర్లపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం అందుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఈ విషయమై వివాదాలు కోరుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే ఏపీ ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

ఎవరి కోసమో తమ హక్కులను వదులుకోవడానికి సిద్ధంగా లేమని ఇది వరకే క్లారిటీ ఇచ్చిన రేవంత్… ఎల్లుండి తెలంగాణ కేబినెట్ నిర్వహించనున్నారు.