ఇండియాలో మరో ముప్పు తప్పింది. బెంగళూరులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. గుహవాటి నుంచి చెన్నైకి బయల్దేరింది ఇండిగో విమానం. తగినంత ఇంధనం లేకపోవడంతో మేడే కాల్ ఇచ్చింది పైలెట్. వెంటనే విమానాన్ని బెంగళూరుకు డైవర్ట్ చేసింది ATC. దింతో బెంగళూరులో సేఫ్ గా ల్యాండ్ విమానం అయింది.

మేడే ప్రకటించిన ఇండిగో విమానం
- ఇంధనం చాలా తక్కువగా ఉండటం వల్ల’మేడే’గా ప్రకటించిన చెన్నైకి వెళ్లే ఇండిగో విమానం
- బెంగళూరులో సురక్షితంగా ల్యాండ్ చేసిన పైలట్లు