తమిళనాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబందించిన షెడ్యూల్ ఫిక్స్ అయింది. నేడు తమిళనాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మధురై జిల్లాలో నిర్వహించే మురుగ భక్తర్గల్ మానాడు సదస్సుకు హాజరుకానున్నారు జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

ముందుగా మధుర మీనాక్షి, ఆరుల్మిగు మురుగన్ ఆలయాన్ని దర్శించుకోనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మురుగ భక్తర్గల్ సదస్సుకు ముఖ్యఅతిథిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరుకానున్నారు.