Tamil Nadu
corona
తమిళనాడులో కరోనా కల్లోలం.. నేటి నుంచి ఈ నిబంధనలు అమలు!
తమిళనాడులో కరోనా ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో తమిళనాడు రాష్ట్రంలోనే భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కరోనా నిబంధనలు పాటించాలని, కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్ ప్రోట్కాల్లకు కట్టుబడి ఉండకుండా.. ప్రజలు అలసత్వం ప్రదర్శిస్తున్నారని.. అందుకే రాష్ట్రంలో...
రాజకీయం
రాష్ట్రపతి ఎన్నికలు: నామినేషన్ దాఖలు చేసిన లాలూ ప్రసాద్
కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసిన మొదటి రోజే 11 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అయితే సరైన ద్రువపత్రాలు లేకపోవడంతో.. ఒకరి నామినేషన్ తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కాగా, జూలై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలు జరగగా.. నామినేషన్ల ప్రక్రియ...
భారతదేశం
Weather alart: మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాల పురోగమితి సాధారణంగా కొనసాగుతోంది. ఈ మేరకు రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మే 31 నుంచి జూన్ 7వ తేదీ వరకు దక్షిణ, మధ్య అరేబియా సముద్రాలు, కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ అధికారిణి ఆర్కే.జేనామణి...
వార్తలు
తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిసిన నయనతార
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట్లో హీరోయిన్ గానే కొనసాగిన ఈ లేడీ సూపర్ స్టార్…. ఆ తర్వాత… లేడీ హీరోగా కూడా సినిమాలు కూడా చేసింది. అయితే.. దర్శకుడు విగ్నేష్ శివన్-నయన తార ప్రస్తుతం లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. 5 సంవత్సరాలుగా… వీరు ప్రేమించుకుంటుండగా.. ఇదిగో...
వార్తలు
రజినీకాంత్ను కలిసిన హీరో కార్తీ, నాజర్.. ఎందుకంటే..?
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన.. ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి పరిమితమయ్యారు. ఈ మేరకు ఎవరైనా దర్శకులు ఇంటికి వచ్చి సినిమా కథ చెప్తే వినడం.. నెక్ట్స్ మూవీకి ప్లాన్ చేసుకోవడం జరుగుతోంది. అయితే తాజాగా రజినీకాంత్ను తమిళ హీరో కార్తీ, ప్రముఖ నటుడు...
భారతదేశం
శశికళ బీజేపీలోకి చేరనుందా..? చిన్నమ్మ ఆలోచన అదేనా..?
శశికళ(చిన్నమ్మ) బీజేపీలో చేరనుందా..? కాషాయ కండువా కప్పుకుంటారా..? లేదా అన్నాడీఎంకే పార్టీ కోసమే వెయిట్ చేస్తారా..? అయితే చిన్నమ్మ అడుగులు ఎటు వైపు పడనున్నాయి..? ఇప్పుడీ ప్రశ్నలే తమిళనాట హాట్ టాఫిక్గా మారాయి. గత కొద్ది రోజులుగా చిన్నమ్మ అన్నాడీఎంకే పార్టీలోకి వస్తారంటూ ప్రచారం విస్త్రృతంగా జరుతున్నాయి. ఇలాంటి సమయంలో బీజేపీ నేత, ఎమ్మెల్యే...
క్రైమ్
దారుణం: బాలికను 14 సార్లు కత్తితో పొడిచిన ప్రేమోన్మాది
తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదనే కోపంతో ఇంటర్ చదువుతున్న ఓ బాలికపై ప్రేమోన్మాది కత్తితో పొడిచాడు. ప్రాణాపాయ స్థితిలో ఆ బాలిక చికిత్స పొందుతోంది. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుచ్చిలో ఓ...
Telangana - తెలంగాణ
Rain alart: రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలుల వీస్తాయన్నారు. అలాగే అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా కురుస్తాయన్నారు.
కాగా,...
క్రైమ్
చెన్నైలో అథర్ ఈవీ షోరూంలో భారీగా చెలరేగిన మంటలు
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ పెట్టే సమయాల్లో మంటలు చెలరేగి వాహనాలు దగ్ధం అవుతున్నాయి. దీంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వరుస పేలుళ్లు సంభవించడంతో వాహనదారుల్లో విముఖత కనిపిస్తోంది. తాజాగా మరో టాప్ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అథర్...
క్రైమ్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్…. ఎయిర్ పోర్టులో రూ. 434 కోట్ల హెరాయిన్ పట్టివేత
దేశంలోకి డ్రగ్స్ అక్రమ రవాణా కొనసాగుతోంది. వరసగా ఎయిర్ పోర్టులు, నౌకాశ్రయాల్లో డ్రగ్స్ పట్టుబడుతోంది. తాజాగా ఢిల్లీలో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఏయిర్ పోర్టులో దాదాపుగా రూ. 434 కోట్ల విలువైన హెరాయిన్ డ్రగ్ ను అధికారులు పట్టుకున్నారు. అంతర్జాతీయ కార్గోలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. రూ.434 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్...
Latest News
మీనా కుటుంబాన్ని పరామర్శించిన రజినీకాంత్
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో, పలు చిత్రాల్లో నటించిన ప్రముఖ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మంగళవారం రాత్రి కన్నుమూశారు. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో...
గ్యాలరీ
Sunny Leone : బట్టలు విప్పి రచ్చ చేసిన సన్నీ లియోనీ..ఫోటో వైరల్
బాలీవుడ్ తార సన్నీలియోన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. మాజీ పోర్న్ స్టార్ అయిన ఈ సుందరి తొలుత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. స్పెషల్ సాంగ్స్ చేసి అనతి...
వార్తలు
“జబర్దస్త్” కు అనసూయ గుడ్ బై?
యాంకర్ అనసూయ జబర్దస్త్ ప్రోగ్రామ్ కు గుడ్ బై చెప్పనట్లు తెలుస్తోంది. తాజాగా తన ఫేస్ బుక్, ఇన్స్టా స్టోరీలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. దీన్ని బట్టి చూస్తుంటే ఆమె జబర్దస్త్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వివాదాలు తేలవు ? అనంత బాబు అంతేనయా!
రంపచోడవరం నియోజకవర్గంకు సంబంధించి ఇటీవల నిర్వహించిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీలో ఓ వివాదం చోటు చేసుకుంది. ఆ ప్లీనరీలో వివాదాస్పద నేత భజనకే కార్యకర్తలు పరిమితం అయ్యారు అని, ఎవ్వరూ ప్రజా...
Telangana - తెలంగాణ
జూలై 2న భాగ్య లక్ష్మి గుడికి యూపీ సీఎం యోగి
జూలై 2 న భాగ్య లక్ష్మి టెంపుల్ కు యూపీ సీఎం యోగి రానున్నారు. ఈ సందర్భంగగా భాగ్య లక్ష్మి టెంపుల్ లో పూజలు చేయనున్నారు యూపీ సీఎం యోగి. బీజేపీ నేషనల్...