ఏపీలో దారుణం.. 15 ఏళ్ల బాలికపై.. 14 మంది గ్యాంగ్ రేప్ !

-

ఏపీలో అత్యంత దారుణమైన ఘటన.. జరిగింది. 15 ఏళ్ల దళిత బాలికపై.. రెండేళ్లుగా అత్యాచారం చేశారు 14 మంది మానవ మృగాలు. 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి.. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు దుండగులు. ఇటీవల బాలిక గర్భం దాల్చడంతో బయటపడింది ఈ దారుణమైన ఘటన. దింతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

15-year-old Dalit girl raped by 14 human beasts over two years
15-year-old Dalit girl raped by 14 human beasts over two years

ఈ కేసులో ఒక మైనర్‌తో కలిపి మొత్తం 17 మంది అరెస్టు అయ్యారు. ఈ తరుణంలోనే 15 ఏళ్ల దళిత బాలికపై.. రెండేళ్లుగా అత్యాచారం చేసిన కేసు సంచలనంగా మారింది. ప్రస్తుతం 8 నెలల గర్భవతి అయిన మైనర్ బాలికకు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇక 15 ఏళ్ల దళిత బాలికపై.. రెండేళ్లుగా అత్యాచారం చేసిన కేసుపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news