కొండా సురేఖ దంపతులపై ఫిర్యాదు.. రంగంలోకి మీనాక్షి నటరాజన్ !

-

మంత్రి కొండా సురేఖ ఆమె భర్త మురళికు ఉహించని షాక్ తగిలింది. మంత్రి కొండా సురేఖ ఆమె భర్త మురళిపై వరంగల్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో సమావేశమయ్యారు.

konda murali on surekha
Warangal Congress party leaders have filed a complaint against Minister Konda Surekha and her husband Murali.

మంత్రి కొండా సురేఖ ఆమె భర్త మురళిపై ఆమెకు వారు ఫిర్యాదు చేశారు. అనంతరం జిల్లాలో తాజా పరిస్థితులను క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా పార్టీ నేతల సమన్వయంతో పనిచేయాలని మీనాక్షి స్పష్టం చేశారు. పార్టీని ఇబ్బంది పెట్టే అంశాలను ఉపేక్షించేది లేదని బదులిచ్చారు. మరోసారి నివేదికలు తెప్పించుకొని చర్యలు తీసుకుంటామని మీనాక్షి వెల్లడించారు. కాగా, కొండా సురేఖ ప్రస్తుతం దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news