వైసీపీ పార్టీలో తీవ్ర విషాదం.. కీలక నాయకులు మృతి

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. వైసిపి పార్టీ సీనియర్ నాయకులు మృతి చెందారు. అన్నమయ్య జిల్లా వైసీపీ పార్టీలో తాజాగా విషాదం చోటు చేసుకుంది. ఆ జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకులు, వ్యవసాయ సహాయ మండలి మాజీ చైర్మన్ పంచం సుకుమార్ రెడ్డి మృతి చెందారు.

Senior YCP leader and former chairman of the Agricultural Assistance Council, Pancham Sukumar Reddy, passes away
Senior YCP leader and former chairman of the Agricultural Assistance Council, Pancham Sukumar Reddy, passes away

చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వైసిపి నాయకులు సుకుమార్ రెడ్డి మరణించారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో సుకుమార్ రెడ్డి బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రికి ఆయనను తరలించారు. అయినప్పటికీ ఆయన పరిస్థితి మెరుగు పడలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరణించారు. ఇక సుకుమార్ రెడ్డి మృతి నేపథ్యంలో కార్యకర్తలు అలాగే పార్టీ నేతలు సంతాపం తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news