కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు..!

-

కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. లోక్ జనశక్తి అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. చిరాగ్‌ను చంపేస్తామంటూ ‘టైగర్ మెరాజ్ ఇడిసి’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.

Union minister Chirag Paswan gets death threat on social media, Patna Police begins probe
Union minister Chirag Paswan gets death threat on social media, Patna Police begins probe

ఈ మేరకు ఈ విషయాన్ని స్పష్టం చేసింది పార్టీ ప్రతినిధి రాజేశ్ భట్. లోక్ జనశక్తి అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ సంఘటన నేపథ్యంలోనే పాట్నాలోని సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news