పబ్లో అర్ధరాత్రి హంగామా చేసింది విజయవాడ యువత. ఈ తరుణంలోనే లాఠీఛార్జ్ చేశారు విజయవాడ పోలీసులు. దీంతో బిల్లు కట్టకుండా 150 మంది పరారయ్యారు. విజయవాడలో ఓ పబ్లో మద్యం తాగి బందరు రోడ్డులో బాహాబాహీకి యువతీ, యువకులు దిగారు.

దీంతో వారిని చెదరగొట్టి, రాత్రి రెండు గంటల వరకు తెరిచి ఉన్న పబ్లోకి వెళ్లారు పోలీసులు. పబ్లో ఉన్న యువతీ, యువకులపై లాఠీఛార్జ్ చేశారు పోలీసులు.. దీంతో బిల్లు కట్టకుండా 150 మంది పరారయ్యారు. గత నెలలో జరగగా, ఆలస్యంగా వెలుగులోకి ఈ ఘటన వచ్చింది.
పబ్లో అర్ధరాత్రి హంగామా చేసిన విజయవాడ యువత.. లాఠీఛార్జ్ చేసిన పోలీసులు
దీంతో బిల్లు కట్టకుండా పరారైన 150 మంది
విజయవాడలో ఓ పబ్లో మద్యం తాగి బందరు రోడ్డులో బాహాబాహీకి దిగిన యువతీ, యువకులు
దీంతో వారిని చెదరగొట్టి, రాత్రి రెండు గంటల వరకు తెరిచి ఉన్న పబ్లోకి వెళ్ళిన పోలీసులు… pic.twitter.com/RuKkNwgOuB
— Telugu Scribe (@TeluguScribe) July 15, 2025