ఏలూరులో దారుణం జరిగింది. కన్న తల్లిని కొడవలితో నరికి చంపాడు కొడుకు. అప్పులు తీర్చమని తల్లిని వేధిస్తూ నిరాకరించడంతో హత్య చేసాడు కొడుకు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామం అశోక్ నగర్ ప్రాంతంలో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు మహిళ జక్కుల నరసమ్మ.

అడ్డగోలుగా అప్పుల చేసి డబ్బుల కోసం తరచూ తల్లిని వేధిస్తున్నాడు కొడుకు జక్కుల శివ. ఈ క్రమంలో మాట్లాడాలని చెప్పి షాపు నుండి ఇంటికి పిలిచి, కొడవలితో తల్లిపై విచక్షణారహితంగా దాడి చేసాడు కొడుకు. కొన ఊపిరితో ఉన్న తల్లిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు స్థానికులు.
ప్రధాని మోదీ గారు హామీ ఇచ్చిన మార్పు ఇదేనా?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెచ్చిన ప్రగతి ఇదేనా?
ఏలూరులో పట్టపగలు నడి రోడ్డు మీద నరికి నరికి చంపుకునే రోజులు తెచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం.#NDAGovt #LawAndOrder #eluru #AndhraPradesh #UANow #Pawankalyan #ChandrababuNaidu pic.twitter.com/TpUUtykzcX
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) August 10, 2025