కొండ పైనుంచి దొర్లుకుంటూ వచ్చి వాహనాలపై పడ్డాయి బండరాళ్లు. దీనికి సంబందించిన వీడియో వైరల్ గా మారింది. అరుణాచల్ప్రదేశ్ పశ్చిమ కామెంగ్ జిల్లా సప్పర్ క్యాంప్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి.

వాహనదారులు అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం తప్పింది. కొండ చరియలు విరిగిపడడంతో దిరాంగ్, తవాంగ్ గ్రామాల మధ్య పూర్తిగా నిలిచిపోయాయి రాకపోకలు.
అరుణాచల్ప్రదేశ్ – పశ్చిమ కామెంగ్ జిల్లా సప్పర్ క్యాంప్ ప్రాంతంలో వాహనాలపై పడ్డ కొండచరియలు
రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసం.. వాహనదారులు అప్రమత్తం కావడంతో తప్పిన ప్రాణనష్టం
కొండచరియలు విరిగిపడటంతో దిరాంగ్-తవాంగ్ గ్రామాల మధ్య పూర్తిగా నిలిచిన రాకపోకలు
షాకింగ్ వీడియో
అరుణాచల్ప్రదేశ్ – పశ్చిమ కామెంగ్ జిల్లా సప్పర్ క్యాంప్ ప్రాంతంలో వాహనాలపై పడ్డ కొండచరియలు
రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసం.. వాహనదారులు అప్రమత్తం కావడంతో తప్పిన ప్రాణనష్టం
కొండచరియలు విరిగిపడటంతో దిరాంగ్-తవాంగ్ గ్రామాల మధ్య పూర్తిగా నిలిచిన రాకపోకలు pic.twitter.com/nUYemLGvFG
— Telugu Scribe (@TeluguScribe) August 26, 2025