తెలుగు క్రికెటర్ హనుమ విహారి షాకింగ్ నిర్ణయం

-

టీమిండియా స్టార్ క్రికెటర్ హనుమ విహారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు గుడ్ బై చెప్పాడు హనుమా విహారి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశాడు హనుమ విహారి. త్రిపురకు ప్రాతినిధ్యాన్ని త్వరలోనే వహించబోతున్నాడు. 2025 నుంచి 2026 సీజన్ దేశవాలి క్రికెట్ లో త్రిపుర తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నాడు తెలుగు కుర్రాడు హనుమ విహారి.

India batter Hanuma Vihari Gets Show-Cause Notice From Andhra Cricket Association
India batter Hanuma Vihari Gets Show-Cause Notice From Andhra Cricket Association

ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎన్ఓసి కూడా మంజూరు కావడం జరిగింది. విహారి ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రధాన కారణం ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఎంపిక కాకపోవడం అని సమాచారం అందుతోంది. గత కొన్ని రోజులుగా హనుమ విహారి పై కుట్రలు జరుగుతున్నట్లు కూడా ప్రచారం జోరుగా సాగింది.

Read more RELATED
Recommended to you

Latest news