తిరువనంతపునం నుండి బయలుదేరిన నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్ రైలుకు గురువారం పెను ప్రమాదం తప్పింది. గోద్రా, రత్లంల మధ్య ప్రయాణిస్తున్న రైలును వేగంగా వచ్చి అదుపు తప్పిన ఓ ట్రక్కు ఢీకొట్టడంతో.. 2 బోగీలు పట్టాలు తప్పాయి..ట్రక్కు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రయాణికులకు ఎలాంటి ప్రయాదం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
రాజధానికి తప్పిన ముప్పు…
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఈనెల 20 నుంచి దోస్త్కు వెబ్ ఆప్షన్లు
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్...
నేడు ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ఉప ముఖ్యమంత్రి భట్టి
తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇన్నాళ్లూ ప్రచారాలతో బిజీబిజీగా...
సొంతిల్లు, కారు లేదు.. మోదీ ఆస్తులు ఎంతంటే..?
లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి నామినేషన్ దాఖలు...