తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆదిలాబాద్, కామారెడ్డి బహిరంగ సభల్లో పాల్గొన్న రాహుల్.. చార్మినార్ దగ్గర జరిగే రాజీవ్ సద్భావన యాత్రలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రాహుల్ కి స్వాగతం చెబుతూ ట్వీట్ చేశారు… మా నగరం అందరినీ గౌరవిస్తుంది. మీరు, భాజపా అధ్యక్షుడు అమిత్ షాలు ఇక్కడి నుంచి పోటీచేయాల్సిందిగా కోరుతున్నాము. దోస్తులయినా, శత్రువులైనా అందరికీ హైదరాబాద్ స్వాగతం పలుకుతుంది’ అంటూ ఓవైసీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది.
రాహుల్ జీ వెల్ కం…ఓవైసీ
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
Andhra Pradesh :మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీసీ జనార్ధన్ రెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త సర్కార్ ఏర్పడింది.. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు,...
Ganesh -
లోక్ సభ స్పీకర్ గా మరోసారి ఓం బిర్లా ఎన్నిక
లోక్ సభలో ఎట్టకేలకు స్పీకర్ ఎన్నిక పూర్తయింది. నూతన స్పీకర్గా ఓం...
నగరవాసులకు అలర్ట్.. రెండు రోజులపాటు ఈ ప్రాంతాలకి నీటి సరఫరా అంతరాయం
హైదరాబాద్ నగరవాసులకు అధికారులు కీలక సూచన చేశారు. హైదరాబాద్కు తాగు నీరు...
Ganesh -