చెల్లి అంటూనే శ్రీదేవిని ప్రెగ్నెంట్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా..?

-

దివంగత నటీమణి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో భారత్ సినీ పరిశ్రమనే ఏలిన ఈ ముద్దుగుమ్మ.. తన అంద చందాలతో ఎంతోమంది యువతను ఆకట్టుకుంది. అతిలోకసుందరిగా మంచి పేరు దక్కించుకున్న ఈమె ముందు ఎంతటి వారైనా వేస్ట్ అనాల్సిందే. ఒకానొక సమయంలో చిరంజీవి లాంటి హీరో పక్కన నటించడానికి కండిషన్లు పెట్టిన ఈమె ఎంతటి ప్రాచుర్యం పొందిందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే అలాంటి అతిలోకసుందరి శ్రీదేవి చిన్న వయసులోనే స్వర్గస్తురాలు అయ్యారు. అప్పటికరం హీరోలైన ఎన్టీఆర్ ,ఏఎన్ఆర్, కృష్ణ , శోభన్ బాబు వంటి వాళ్లతోనే కాదు చిరంజీవి, నాగార్జున , వెంకటేష్ వంటి రెండవ తరం హీరోలతో కూడా స్క్రీన్ పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉండగా శ్రీదేవి గురించి ఒక వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతుంది. అప్పట్లో రాఖీ కట్టిన వ్యక్తి ఆమెను ప్రెగ్నెంట్ చేశాడట. అయితే ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.. కెరియర్ మొదట్లో మిథున్ చక్రవర్తితో సినిమాలు చేసి అతడితో ప్రేమలో పడింది. అంతే కాదు రహస్యంగా వివాహం కూడా చేస్తుంది. ఇక మిథున్ చక్రవర్తి మాత్రం తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా ఉండడంతో శ్రీదేవి అతడికి దూరమైంది. శ్రీదేవిని ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలన్న బోణీ కపూర్ శ్రీదేవిని పెట్టి ఒక సినిమా తీద్దాం అనుకొని సినిమా కోసం రూ .10లక్షల అడిగితే ఏకంగా రూ.11 లక్షల ఇచ్చి ఆమెను ఇంప్రెస్ చేశాడు.

ఎలాగైనా సరే శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలనుకున్న బోనీకపూర్ కు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంతేకాదు శ్రీదేవి , మిథున్ చక్రవర్తిని ప్రేమించేటప్పుడు అతడి స్నేహితుడైన బోనీ కపూర్ ను అన్నా అని పిలిచి రాఖీ కూడా కట్టింది. కొద్ది రోజులకు శ్రీదేవి తల్లి బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు ఆమె వెంటే ఉన్నారు. అలా శ్రీదేవికి దగ్గరై ఆమెను పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందే శ్రీదేవిని గర్భవతిని చేసిన ఆ తర్వాత వివాహం చేసుకోవడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news