Tollywood: రేపు సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్ణయం

-

రేపు సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ. రామోజీరావు మృతికి టాలీవుడ్‌ నివాళిగా.. రేపు సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారను. దీనిపై ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ…రేపు షూటింగ్ లకు సెలవు అన్నారు.

It has been decided to stop the shooting of the movie tomorrow

రామోజీరావు కు సంతాపంగా షూటింగ్ లకు సెలవు అని వివరించారు ఫిలిం చాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్.

Read more RELATED
Recommended to you

Latest news