టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా నటించిన సినిమా కింగ్డమ్. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంటుంది. అయితే ఈ సినిమా చూసేందుకు సినీ సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులు కూడా… ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కుమారుడు హిమాన్షు కూడా… ఈ మూవీని తిలకించారు.

విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ సినిమాను ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న సంధ్యా థియేటర్లో కేటీఆర్ కుమారుడు హిమాన్షు చూశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ సినిమాను ఆర్టీసీ ఎక్స్ రోడ్ థియేటర్లో వీక్షించిన కేటీఆర్ కుమారుడు హిమాన్షు @TheHimanshuRaoK #Kingdom #VijayDevarakonda pic.twitter.com/5Jrvx4wNoo
— Sarita Avula (@SaritaAvula) July 31, 2025