వైరల్ పిక్.. బాత్ టబ్‌లో బిగ్‌బాస్ సుందరి!

-

బిగ్‌బాస్ ఎందరికీ పేరు ప్రతిష్టలను తీసుకొస్తుంది.. మరెందరి నిజస్వరూపాలనో బయట పెట్టేస్తుంది. అందుకు అది రియాల్టీ షో అయింది. మన భాషలో ఇప్పటికి మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే మూడు సీజన్ల కంటెస్టెంట్లలో రెండు, మూడు సీజన్స్ పార్టిసిపెంట్స్ మాత్రమే నిత్యం వార్తల్లో నిలుస్తూ హల్చల్ చేస్తుంటారు. అందులో మరీ ముఖ్యంగా మూడో సీజన్ హౌస్‌మేట్స్ మరింతగా వైరల్ అవుతున్నారు.

రెండో సీజన్ సభ్యులైన తేజస్వీ, నందినీ రాయ్, తనీష్, సామ్రాట్, కౌశల్, భాను శ్రీ, రోల్ రైడాలు సోషల్ మీడియాల్ బాగా యాక్టివ్‌గా ఉంటారు. ఇక మూడో సీజన్ కంటెస్టెంట్లందరూ దాదాపుగా సోషల్ మీడియాలో నిత్యం టచ్‌లోనూ ఉంటారు. ఇందులో తేజస్వీ, భానుశ్రీ, నందిని, అషూ, హిమజ హాట్ ఫోటో షూట్‌లతో రెచ్చిపోతున్నారు. తాజాగా నందినీ రాయ్ షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఎవ్వరైనా అవాక్కవ్వాల్సిందే.

వెండితెరపై అడపాదడపా చిత్రాలు చేసినా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. బిగ్‌బాస్ షో ద్వారానే అంతో ఇంతో జనాలు గుర్తు పట్టే స్థాయికి ఎదిగింది నందిని. ఇలా వచ్చిన పాపులార్టినీ సోషల్ మీడియా ద్వారా కాపాడుకుంటూ వస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసే నందిని తాజాగా బాత్‌టబ్‌లో పోజిచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news