నాకు ఆఫర్ ఇవ్వు అంటూ పూరిని రిక్వస్ట్ చేసిన రేణు…!

-

సోషల్ మీడియాలో లాక్ డౌన్ సందడి ఎక్కువగా ఉంది. సోషల్ మీడియాలో ప్రముఖ నటులు, క్రికెటర్లు అందరూ కూడా అభిమానులతో తమ జీవితంలో జరిగిన విశేషాలను పంచుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. తాజాగా రేణుదేశాయ్ కూడా ఇదే ప్రయత్నం చేసింది. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం జరిగిన ఒక సంఘటనను తాజాగా ఫేస్బుక్ లైవ్ లో తన అభిమానులతో పంచుకుంది రేణు.

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమాతో దర్శకుడిగా పూరి పరిచయం కాగా ఆ సినిమాలో హీరోయిన్ గా రేణు పరిచయం అయింది. ఈ సినిమా విడుదల అయి 20 ఏళ్ళు పూర్తి అయింది. బద్రి సినిమాతో రేణు దేశాయ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన పూరీ జగన్నాథ్ లైవ్‌లోకి వచ్చాడు. బద్రి సినిమాలో రేణు దేశాయ్‌ను మెయిన్ హీరోయిన్‌గా తీసుకుంటానని పూరి చెప్పారట. ఆ తర్వాత ఈ సినిమాలో…

అమీషా పటేల్‌ను హీరోయిన్‌గా తీసుకోవడంతో… తనను ఆ విధంగా చీట్ చేసాడు పూరి అని ఆమె వివరించింది. ఆ సినిమా తర్వాత నేను డైరెక్ట్ చేసిన చాలా సినిమాల్లో మీకు ఆపర్స్ ఇచ్చా అని… కాని మీరే చేయలేద అన్నాడు. ఇక మీ నెక్ట్స్ మూవీలో ముసలమ్మ పాత్ర అయినా చేస్తాను రేణు వివరించింది. పూరీ జగన్నాథ్‌ను రిక్వెస్ట్ చేయడం చేసింది ఆమె. మరి ఇస్తాడో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news