వేలంకన్ని చర్చి, నాగూర్ దర్గాలను సందర్శించిన శోభిత ధూళిపాళ

-

శోభిత ధూళిపాళ ఫోటోలు వైరల్ గా మారాయి. వేలంకన్ని చర్చి, నాగూర్ దర్గాలను సందర్శించారు శోభిత ధూళిపాళ. ప్రస్తుతం తమిళనాడులో ఉన్నారు హీరో నాగచైతన్య, శోభిత దంపతులు. ఈ క్రమంలో వేలంకన్ని చర్చి, నాగూర్ దర్గాలలో శోభిత ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Sobhita Dhulipala Shares Sweet Moments From Tamil Nadu Vacay, Visits Velankanni Church And Nagore
Sobhita Dhulipala Shares Sweet Moments From Tamil Nadu Vacay, Visits Velankanni Church And Nagore

ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న శోభిత… అందరిని ఆకట్టుకుంది.

  • వేలంకన్ని చర్చి, నాగూర్ దర్గాలను సందర్శించిన శోభిత ధూళిపాళ
  • ప్రస్తుతం తమిళనాడులో ఉన్న హీరో నాగచైతన్య, శోభిత దంపతులు
  • ఈ క్రమంలో వేలంకన్ని చర్చి, నాగూర్ దర్గాలలో శోభిత ప్రత్యేక ప్రార్థనలు
  • ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న శోభిత

Read more RELATED
Recommended to you

Latest news