Samantha : య‌శోద సినిమా లో వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్ కుమార్

-

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న య‌శోద సినిమా నుంచి అదిరిపోయే అప్ డేట్ వ‌చ్చింది. ఈ సినిమా లో ప్ర‌ముఖ నటి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ న‌టిస్తుంద‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఈ సినిమా లో కీలకం అయిన మ‌ధుబాల అనే పాత్ర లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ నటిస్తుంద‌ని తెలిపారు. అంతే కాకుండా వ‌ర‌ల‌క్ష్మీ చేస్తున్న మ‌ధుబాల పాత్ర షూటింగ్ కూడా నేటి నుంచి ప్రారంభం చేసిన‌ట్టు తెలిపింది.

అలాగే ఈ సినిమాకు సంబంధించి ప్ర‌ధాన పాత్రల షూటింగ్ ను ఈ నెల 23 వ‌ర‌కు హైద‌రాబాద్ చుట్టూ పక్క‌ల పూర్తి అవుతుందని తెలిపారు. అలాగే రెండో షెడ్యూల్ ను వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 3 నుంచి ప్రారంభం అవుతుంద‌ని ప్ర‌క‌టించారు. అలాగే జ‌న‌వ‌రి నుంచి రెగ్యూల‌ర్ గా షూటింగ్ చేస్తామ‌ని తెలిపారు. మార్చి వ‌ర‌కు సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. కాగ ఈ సినిమా థ్రిల్ల‌ర్ జోన‌ర్ లో తెర‌కెక్కుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news