భక్తి: సులువుగా సమస్యలని దూరం చేసే మంత్రం…!

-

నేటి కాలం లో చాలా మంది అనారోగ్య సమస్యల తో సతమతమవుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది తీవ్రమైన సమస్యల తో బాధ పడుతున్నారు. ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు తరిమికొట్టొచ్చు.

ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నట్టయితే… ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని చదవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని పండితులు అంటున్నారు. మహా మృత్యుంజయ మంత్రం విశిష్టత, ఎలా పాటించాలి, ఏ ప్రయోజనాలు పొందొచ్చు వంటివి నేడు మనం తెలుసుకుంది.

మహా మృత్యుంజయ మంత్రం విశిష్టత:

మహా మృత్యుంజయ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని చదవడం వల్ల ముందుగా చనిపోతామేము అన్న భయం పోతుంది. అదే విధంగా ఎంత ప్రమాదకరమైన జబ్బు నుంచి అయినా బయట పడడానికి వీలవుతుంది.

ఈ మంత్రాన్ని చదడం వల్ల సమస్యలు రావు. ఇటువంటి పరిస్థితుల్లో సురక్షితంగా ఉండడానికి మృత్యుంజయ మంత్రం చదువుకుంటే మంచిది. ప్రతి రోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే 108 సార్లు రుద్రాక్ష జపం చేస్తూ ఈ మంత్రాన్ని చదువుకోవడం మంచిది.

అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. అదే విధంగా ముందు మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. మానసికంగా ఆరోగ్యం బాగుంటుంది. శివుడికి ఇష్టమైన సోమవారం నాడు చదువుకుంటే మరీ మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news