మెదక్ : ఏడుపాయల మహా జాతరకు రూ.కోటి మంజూరు

-

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వన దుర్గామాత మహా శివరాత్రి మహాజాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. ఈ నిధులతో జాతరలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నిఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news