దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

-

ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను, ధరణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లతో ప్రజావాణి ఫిర్యాదులు, ధరణి పెండింగ్ దరఖాస్తులు సమీక్షించారు. ప్రజావాణి ద్వారా 227 పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయని వాటిని సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news