Karimnagar: బలిదాన్ దివస్ కార్యక్రమంలో బండి

-

భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన బలిదాన్ దివస్ కార్యక్రమంలో BJP రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ MP బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దిన్ దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఏకాత్మ మానవవాదాన్ని ప్రవచించి, అంత్యోదయ విధానాన్ని రూపొందించిన ఆ మహనీయుడికి శతకోటి వందనాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news