మేడారం భక్తులు జాగ్రత్త..

-

మేడారం మహాజాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ సమయంలో జేబుదొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పోలీస్ అధికారులు భద్రతాచర్యలు చేపట్టినా రోజుకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. తమ విలువైన వస్తువులు పోవడంతో భక్తులు నిరాశ చెందుతున్నారు. దొంగల విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news