bjp party

మోడీ పాలనలో భారత్ వెలిగిపోతోంది: యూపీ సీఎం యోగి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆకాశనికెత్తేస్తున్నారు యూపీ సీఎం యోగి అదిత్యనాథ్. తొమ్మిదేళ్ల పాలనలో దేశ ప్రతిష్ట పెరిగిందని, దేశ భద్రత అంతర్గతంగానే కాకుండా బాహ్యంగాను పెరిగిందని యోగి కొనియాడారు.ముఖ్యంగా యూపీ అనేక విధాలుగా బలపడిందని చెప్పిన ఆయన అత్యధిక ప్రయోజనాలు ఉత్తర ప్రదేశ్ కే ఓనగూరాయని చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ వలన ప్రపంచ వ్యాప్తంగా...

ఇప్పుడు బిజెపి సరికొత్త నినాదం: ‘లక్ పతి దీదీ’

మహిళ లబ్దిదారులకు మరింత చేరువ కావాలని యోచిస్తోంది కేంద్రంలోని బీజేపీ సర్కారు. ఇందులో భాగంగా లాక్ పతి దీదీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మోడీ నేతృత్వంలో ని నరేంద్రుని ప్రభుత్వం. నరేంద్ర మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల వేడుకల్లో భాగంగా, బీజేపీ మహిళా మోర్చా ఉత్తరప్రదేశ్ యూనిట్ జూన్ 3 నుంచి ప్రధాన మంత్రి...

మోదీ తరువాత వారసుడు అతనేనా..

భార్య పిల్లలు లేని ఒక నిస్వార్థ బ్యాచిలర్‌ ప్రధాని అయితే ఎలా ఉంటుందో మోదీని చూడమన్నారు. కానీ ఇప్పుడు ఆ మోదీని మించిన మొనగాడు వచ్చాడనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాషాయ దుస్తులతో కామ్‌గా కనిపించే వ్యక్తిత్వం. విపక్షాలు ఎన్ని ఎదురుదాడులు చేసినా సహనం కోల్పోని నైజం. ఆయనే ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి...

బండికి అండగా బీజేపీ..పట్టు వదలకుండా పోరాటం..!

తెలంగాణ రాజకీయాల్లో వరుస పేపర్ల లీకేజ్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే...టి‌ఎస్‌పి‌ఎస్‌సి పేపర్లు లీక్ అవ్వడం, దాని వెనుక టెన్త్ పేపర్లు లీక్ కావడంతో కే‌సి‌ఆర్ సర్కారుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈ పేపర్ల లీకులో ఊహించని విధంగా కుట్ర ఉందని, టెన్త్ పేపర్ల లీకులో బి‌జే‌పి నేతల హస్తం ఉందని,...

2023 ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి తప్పదు – అసదుద్దీన్ ఒవైసీ

2024 లోక్సభ ఎన్నికలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తమ పార్టీ ఔరంగాబాద్ తోపాటు మహారాష్ట్రలోని ఇతర స్థానాల నుంచి పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అయితే ఎన్నికలలో ఎవరితో పొత్తు కుదుర్చుకోవాలన్న దానిపై కూడా కొన్ని పార్టీలతో సంప్రదింపులలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఎవరితో...

టీడీపీ-జనసేన పొత్తుతో అధికారం..సర్వే లెక్కలు ఇవే..!

ఏపీలో టీడీపీ-జనసేన పార్టీల పొత్తు దాదాపు ఖాయమైందని చెప్పవచ్చు..వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తులో పోటీ చేయనున్నాయి. అయితే ఈ రెండు పార్టీలు పొత్తులో పోటీ చేస్తే వైసీపీకి ఎంతో కొంత నష్టం మాత్రం తప్పదు. ఎందుకంటే అప్పుడు ఓట్ల చీలిక జరగదు. గత ఎన్నికల్లో ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరిగింది. ఆ...

మతతత్వ బిజెపి పట్ల గిరిజనులు అప్రమత్తంగా ఉండాలి – హరీష్ రావు

సీఎం కేసీఆర్ గిరిజనులకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నారని అన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ వచ్చిన తర్వాత రిజర్వేషన్లు 6 శాతం నుంచి 10 శాతానికి పెరిగాయన్నారు. 81 వేల ఉద్యోగ నియమాకాల్లోనూ 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ ఆత్మగౌరవ భవనానికి ఎకరం స్థలం, 23...

బైరి నరేష్ తో బండి సంజయ్, ఈటెల మీటింగ్ వెనక వ్యూహం ఏంటి? – అద్దంకి దయాకర్

తెలంగాణలో హిందు దేవతల మీద దూషణ జరుగుతోందన్నారు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. బాసర సరస్వతి అమ్మవారిపై చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికం అని మండిపడ్డారు. అంబెడ్కర్ ఎప్పుడు ఇతర మతాలను విమర్శించవద్దన్నారని.. రాజ్యాంగం లో లౌకికతత్వం రూపొందించింది అంబెడ్కర్ అన్నారు అద్దంకి దయాకర్. మొన్న అయ్యప్ప స్వామి... ఇవాళ సరస్వతి దేవిపై కామెంట్స్...

బిజెపిపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

బిజెపి పై కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. బిజెపి లీడర్ల మాటలు ఢిల్లీ కోటలు దాటుతాయి కానీ.. చేతలు మాత్రం గోల్కొండ కోటకే పరిమితమని ఎద్దేవా చేశారు. కెసిఆర్ అవినీతిని బిజెపి ఎందుకు బయటపెట్టడం లేదని లేదని సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "‘కేసీఆర్ అవినీతి శక్తి’-...

జైశ్రీరామ్ అంటూ బిజెపి నేతలు ఉన్మాదులను తయారు చేస్తున్నారు – పసునూరి దయాకర్

వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిజెపి నేతలు జైశ్రీరామ్ అంటూ ఉన్మాదులను తయారు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మతాలు, కులాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని.. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు అమలు చేయడం చేతగాని బిజెపి నేతలు.. మతాల పేరుతో...
- Advertisement -

Latest News

పసికూనపై ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ ప్రతాపం… 172 పరుగులకే ఆల్ అవుట్ !

ఈ రోజు ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఏకైక టెస్ట్ ఐర్లాండ్ తో ఇవాళ మొదలైన సంగతి తెలిసిందే. ఆతిధ్య ఇంగ్లాండ్ మొదట టాస్ గెలిచి...
- Advertisement -

షాకింగ్: భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల ధర.. !

ఈ మధ్యన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తట్టుకోలేక సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువను చూపిస్తున్నారు. దాదాపుగా గత రెండు సంవత్సరాలుగా ఇండియాలో భారీ ఎలెక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి మరియు అమ్మకాలు జరిగినట్లుగా...

బ్రేకింగ్ : తమిళనాడు సముద్ర తీరంలో భారీగా బంగారం పట్టివేత… !

ప్రస్తుతం దేశంలో బంగారాన్ని అక్రమంగా తరలించడంలో దొంగలు, నేరస్థులు మరియు అవినీతిపరులు బాగా ఆరితేరిపోయారు. ఎన్నో రకాలుగా బంగారాన్ని రవాణా చేస్తూ కొన్ని సార్లు దొరికిపోతున్నారు, మరికొన్ని సార్లు తప్పించుకుపోతున్నారు. ఇక తాజాగా...

గుండెపోటుతో మరణించిన సింగర్ కు అక్కడే విగ్రహం…

సరిగ్గా ఏడాది క్రితం ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కోల్కతా లోని కాలేజ్ నజూరుల్ ఆడిటోరియం సమీపంలో లైవ్ ప్రోగ్రాం ఇస్తున్న సమయంలో కొంచెం ఇబందిగా ఉందని.. హోటల్ కు వెళ్ళిపోయాడు....

“ది కేరళ స్టోరీ” సినిమాను మోదీ ఎందుకు ప్రమోట్ చేశారంటే…

ఇటీవల బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ అనే సినిమా ఎంతటి వివాదాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో ముస్లిం యువతులు ఐసిస్ లుగా మారినట్లు చిత్రీకరించారు....