రంగారెడ్డి : వెంటపడి చంపారు

-

ఓ వ్యక్తిని వెంటాడి మరి హత్య చేశారు ఈ ఘటన నవాబుపేట పరిధిలో జరిగింది. మహమ్మదాన్‌పల్లికి చెందిన జనార్ధన్ (33) వికారాబాద్‌లోని ఓ బ్యాంకులో పని చేస్తున్నాడు. గత రాత్రి విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా.. అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు లిఫ్ట్ అడిగాడు. తీరా గ్రామ బంగారు మైసమ్మ ఆలయం సమీపంలోకి రాగానే తన అనుచరులతో కలిసి కారుతో ఢీ కొట్టించాడు. అనంతరం ఆంజనేయులు పారిపోగా.. నరేష్ అనే వ్యక్తి వెంటపడి మరి చంపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version