ముత్తారం: SBI బ్యాంకులో పనిచేస్తున్న నలుగురు సిబ్బందికీ ఒక్కరోజే కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఇంకా ఎంత మందికి సోకిందోనని ముత్తారం మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు బ్యాంకును శానిటైజ్ చేశారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ వంశీకృష్ణ సూచించారు. వైద్యులు సూచించిన, సలహాలు సూచనలు పాటిస్తే ఆరోగ్య సమస్యలు ఉండవని తెలిపారు.
ఒకే బ్యాంకులో నలుగురికి కరోనా
By Naga Babu
-
Previous article
Next article