హన్మకొండలోని టిటిడి కల్యాణ మండపంలో రేపటి(బుధవారం) నుంచి మేడారం జాతర హుండీలను లెక్కించనున్నారు. 497 హుండీలను సోమవారం రాత్రి వరకు తరలింపు పూర్తిచేశారు. ఈ లెక్కింపును 1000 మంది దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, స్వచ్ఛంద కార్మికులను నియమించారు. ఆభరణాల కానుకలు బియ్యం నుంచి వేరు చేసేందుకు జల్లడలను ఏర్పాటు చేశారు. టిటిడి కల్యాణ మండపం చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
రేపటి నుంచి మేడారం హుండీల లెక్కింపు
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...