యాదాద్రి శ్రీవారి క్షేత్రంలో భక్తుల కోలాహలం

-

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్య క్షేత్రానికి ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల కోలాహలం నెలకొంది. ఆర్జిత సేవలు కళ్యాణకట్ట, దర్శన క్యూలైన్లు, ఆర్జిత సేవల్లో, ప్రసాద వితరణ వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవదాయ సిబ్బంది, అధికారులు కరోనా నిబంధనలు శానిటైజర్ చేసిన అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించారు. ఆలయ పునర్నిర్మాణం పనుల దృష్ట్యా వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news