మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శనివారం రాత్రి నుండి భక్తులు మేడారానికి చేరుకుంటున్నారు.జంపన్న వాగు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో వాగు నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తులతో సమ్మక్క సారలమ్మ గద్దెలు కిక్కిరిసిపోయాయి. మేడారంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
తాడ్వాయి: మేడారంలో కిక్కిరిసిన భక్త జనం
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...