కరీంనగర్ : ‘సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకండి’

-

సైబర్ నేరగాళ్లు ఇటీవల కాలంలో కొత్త కొత్త మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని రామగుండం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. దేశంలో సైబర్ నేరగాళ్లు మీకు క్రెడిట్ కార్డులు ఇస్తామని, క్యాష్ బ్యాక్ వచ్చిందనే నెపంతో వ్యక్తిగత డేటా, బ్యాంకు ఖాతాలో సొమ్ము కాజేస్తున్నారు. దేశంలో ఇలాంటి సైబర్ నేరగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ మోసాల ఉచ్చులో పడి మోసపోవద్దన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version