మెదక్: దుబ్బాక ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారత దేశానికి చెందిన బీజేపీ ఎంపీలు ఓటు వేస్తేనే తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో పాస్ అయిందని అన్నారు. సుష్మాస్వరాజ్ చెప్పిన మాట మీద నిలబడి తెలంగాణ కోసం ఉత్తర భారతదేశ ఎంపీలు అండగా ఉన్నారని తెలిపారు. కేటీఆర్ అమెరికాలో ఉన్నప్పుడే నరేంద్రమోడీ గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నారన్న విషయం మర్చిపోవద్దన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news