నల్లగొండ: సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు గడువును ఈ నెల 19వ తేదీ వరకు పొడిగించినట్లు నల్లగొండ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ మందడి నర్సిరెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ దరఖాస్తుకు అవకాశం ఇచ్చినట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి గడువు పెంపు
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...