పంటలు నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పరకాల మండలం మల్లక్కపేట, నాగారం గ్రామాల్లో మిర్చి పంటలను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి పరిశీలించారు. నష్ట వివరాలను అధికారులు సర్వే చేస్తారని, సీఎం దృష్టికి పరిస్థితులను తీసుకెళ్తామని మంత్రులు అన్నారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ధర్మారెడ్డి, ఎంపీ దయాకర్ తదితరులున్నారు.
ఆదుకుంటాం.. రైతులు అధైర్య పడొద్దు
By Naga Babu
-
Next article
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...