నల్గొండ : జిల్లాలో ముగిసిన ఇంటింటికి ఫీవర్ సర్వే

-

నల్గొండ: జిల్లాలో ఇంటింటికి ఫీవర్ సర్వే ముగిసింది. గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు పట్టణాలు, గ్రామాలలో ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే చేపట్టారు. జ్వరం, జలుబు, దగ్గు తదితర వ్యాధులను గుర్తించి నమోదు చేసుకున్నారు. కరోనా లక్షణాలు ఉన్న పలువురిని వారిని గుర్తించి టెస్టులకు పంపించారు. అనంతరం వారికి కరోనా కిట్లను అందజేసి హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news