సిద్ధిపేట: టీవీ రిమోట్ కోసం గొడవ.. ఆత్మహత్య

-

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం పాలంపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యాదమ్మ (37)తన భర్త మల్లప్పతో పిల్లలతో టీవీ చూస్తున్న క్రమంలో టీవీ రిమోట్ విషయంలో దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. భర్త మందలించడంతో మనస్తాపానికి గురైన యాదమ్మ స్థానిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news