సిరిసిల్ల: మద్యం మత్తులో బలవన్మరణం

-

crimeసిరిసిల్లలోని గాంధీనగర్‌కు చెందిన యాదగిరి అనే వ్యక్తి మద్యం మత్తులో ఇంటి ముందు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు CI అనిల్ కుమార్ సోమవారం తెలిపారు. పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన యాదగిరి అతిగా మద్యం సేవించి మద్యం మత్తులో ఉండి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని కుమారుడు పవన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news